For the best experience use Mini app app on your smartphone
మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ట్రైబ్యునల్‌ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2024లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని హసీనా ఆదేశాలు ఇచ్చారని న్యాయస్థానంలో రుజువైంది. విద్యార్థుల నిరసనలతో గతేడాది హసీనా బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు వచ్చారు.
short by Srinu / 03:00 pm on 17 Nov
For the best experience use inshorts app on your smartphone