బంగ్లాదేశ్లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్ 2.31 లక్షల గుడ్లను పంపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ధరలను స్థిరీకరించడానికి 4.5 కోట్ల గుడ్లను దశలవారీగా దిగుమతి చేసుకోవడానికి ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో నవంబర్ నాటికి భారత్ నుంచి అదనంగా 90 లక్షల గుడ్లను బంగ్లాదేశ్ దిగుమతి చేసుకోనుంది. ఆ దేశ రాజధాని ఢాకాలో గుడ్డు ధరలు డజనుకు రూ.140 (200 టాకా) వరకు పెరిగాయి.
short by
Devender Dapa /
11:21 pm on
22 Oct