అత్యవసర పరిస్థితులకు పౌర రక్షణ సంసిద్ధతను పెంపొందించడానికి మే 7న సాయంత్రం 4 గంటలకు పౌర రక్షణ మాక్ డ్రిల్లు నిర్వహించనున్నట్లు శ్రీనగర్ పోలీసులు మంగళవారం తెలిపారు. కశ్మీర్లోని వివిధ ప్రదేశాలలో సైరన్లు మోగుతాయని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని కోరారు. ఈ మాక్ డ్రిల్ విజయవంతం కావాలంటే ప్రజలు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.
short by
/
10:55 pm on
06 May