For the best experience use Mini app app on your smartphone
ములుగు జిల్లా లాలాయగూడలో సమ్మయ్య అనే 40ఏళ్ల ఎలక్ట్రీషియన్‌ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన ప్రకారం, లాలాయగూడకు చెందిన 16ఏళ్ల బాలికతో సమ్మయ్య అనే వ్యక్తికి ఎఫైర్‌ ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సదరు బాలిక అతడికి ఫోన్‌ చేసి, ఎవరూ లేరంటూ ఇంటికి పిలిచింది. దీంతో అక్కడికి వెళ్లిన సమ్మయ్యను ఆ యువతి బంధువులు పట్టుకుని విద్యుత్తు స్తంభానికి కట్టేసి కొట్టారు. దీంతో అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు.
short by Srinu / 10:27 pm on 17 Nov
For the best experience use inshorts app on your smartphone