బిహార్లో BJP నేతృత్వంలోని NDA విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్, పీపుల్స్ ఇన్సైట్, మ్యాట్రిజ్ అనే 3 ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. పీపుల్స్ పల్స్ ఎన్డీఏకు 133-159 సీట్లు, మహాఘట్బంధన్కు 75-101 సీట్లు, ప్రశాంత్ కిషోర్ జాన్ సూరజ్ పార్టీకి 0-5 సీట్లు ఇచ్చింది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
short by
Devender Dapa /
08:01 pm on
11 Nov