For the best experience use Mini app app on your smartphone
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్‌లోని పూర్నియాలో సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 36 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఉత్తర బిహార్‌లోని కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ను, కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన జాతీయ మఖానా బోర్డు కార్యకలాపాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. కాగా, తన 11 ఏళ్ల పదవీ కాలంలో బిహార్‌లో రూ.1.50 లక్షల కోట్ల అభివృద్ధి పనులను ఆయన చేపట్టారు.
short by / 08:05 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone