For the best experience use Mini app app on your smartphone
గతేడాది మార్చిలో నిరసన సందర్భంగా లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడికి పాల్పడిన కేసులో యూకేకు చెందిన ఒక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. సదరు నిందితుడిని ఇంద్రపాల్ సింగ్ గాబాగా గుర్తించారు. ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌పై చర్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు తేలింది.
short by M Srinu / 11:06 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone