భూకంపంతో అతలాకుతలమైన ఆఫ్ఘానిస్థాన్కు సహాయంగా భారత్ ఆహార పదార్థాలను పంపినట్లు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ X లో తెలిపారు. "భారత్ నుంచి కుటుంబాలు నివాసం ఉండగలిగే వెయ్యి టెంట్లు, 15 టన్నుల ఆహార పదార్థాలు పంపాం" అని చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్ నుంచి మరిన్ని సహాయ సామగ్రిని పంపిస్తామని వెల్లడించారు.
short by
/
06:46 pm on
01 Sep