For the best experience use Mini app app on your smartphone
భారీ భూకంపం ధాటికి 1,000 మందికి పైగా మరణించడమే కాక వందలాది మంది గాయపడిన నేపథ్యంలో మయన్మార్ మిలిటరీ జుంటా చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన సంతాపాన్ని తెలిపారు. "ఒక సన్నిహిత మితృడిగా, పొరుగుదేశంగా ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు భారతదేశం సంఘీభావం తెలుపుతుంది," అని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం మయన్మార్‌కు సహాయ సామగ్రిని పంపింది.
short by / 04:46 pm on 29 Mar
For the best experience use inshorts app on your smartphone