For the best experience use Mini app app on your smartphone
తమిళనాడు కోయంబత్తూరులో తన భార్యను నరికి, సెల్ఫీ తీసుకున్న బాలమురుగన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీప్రియ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
short by / 09:32 pm on 01 Dec
For the best experience use inshorts app on your smartphone