For the best experience use Mini app app on your smartphone
1962లో భారత్‌, చైనా మధ్య యుద్ధం జరిగిందని చాలా మంది చైనీయులకు తెలియదని సింగపూర్ మాజీ దౌత్యవేత్త, భౌగోళిక, రాజకీయ విశ్లేషకుడు కిషోర్ మహబూబానీ తెలిపారు. ఆసియాకు చెందిన అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలైన భారత్‌, చైనా కలిసి సాగకపోతే ఆసియా ఇబ్బందుల్లో పడుతుందని ఆయన అన్నారు. ఇరు దేశాల్లోని యువత ఇటీవలి ఉద్రిక్తతలను కాకుండా భవిష్యత్‌పై దృష్టి సారించాలన్నారు.
short by / 11:26 pm on 01 Jun
For the best experience use inshorts app on your smartphone