For the best experience use Mini app app on your smartphone
గువహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత్‌ 201 పరుగులకే ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్‌ హాఫ్ సెంచరీ చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌ పోరాడినప్పటికీ భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యంతో 95/2 నుంచి 122/7కి పడిపోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.
short by / 11:05 pm on 24 Nov
For the best experience use inshorts app on your smartphone