భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీడీఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. గురువారం పాకిస్థాన్ సైన్యం టర్కిష్ డ్రోన్లను ఉపయోగించి భారత్పై దాడి చేయగా, భారత్ వాటిని సమర్థవంతంగా ఢీకొట్టింది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
short by
/
08:01 pm on
09 May