గౌహతిలో భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా 3వ రోజు 26-0తో 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 489 రన్స్ చేసిన దక్షిణాఫ్రికా, భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేసింది. మార్కో జాన్సెన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ 58(97) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 48(92) పరుగులతో రాణించాడు. కుల్దీప్ యాదవ్ 19(134) రన్స్ చేశాడు.
short by
/
05:28 pm on
24 Nov