For the best experience use Mini app app on your smartphone
భారత్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతల మధ్య 21 మంది అమెరికా డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. "మీ ప్రభుత్వ ఇటీవలి చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో బంధాన్ని దెబ్బతీశాయి, ఇది 2 దేశాలకు ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది, ఈ కీలక భాగస్వామ్య పునరుద్ధరణకు చర్యలు తీసుసుకోవాలి" అని వారు పేర్కొన్నారు. కాగా, ట్రంప్ భారత్‌పై విధించిన 50% సుంకాల నేపథ్యంలో ఇది జరిగింది.
short by / 10:27 am on 09 Oct
For the best experience use inshorts app on your smartphone