For the best experience use Mini app app on your smartphone
సరిహద్దు వివాదంపై భారత్‌తో చర్చకు చైనా విదేశాంగ శాఖ సోమవారం సుముఖత వ్యక్తం చేసింది. "భారత్‌తో సరిహద్దు వివాదం సంక్లిష్టమైనది, దాన్ని పరిష్కరించడానికి సమయం పడుతుంది, సరిహద్దు విభజన, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడం వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం" అని చైనా తెలిపింది. చైనా పర్యటనలో సరిహద్దు సమస్యల పరిష్కారానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రతిపాదన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
short by / 11:42 pm on 30 Jun
For the best experience use inshorts app on your smartphone