For the best experience use Mini app app on your smartphone
భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో ప్రతి మూడు నిమిషాలకు కనీసం ఒకరు మరణిస్తున్నారని 2014 నుంచి 2023 వరకు ఉన్న డేటా ఆధారంగా తెలిసింది. అంతేకాకుండా ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ఆత్మహత్య, ప్రతి 17 నిమిషాలకు ఒక హత్య జరుగుతున్నట్లు ఇందులో ఉంది. ఈ వ్యవధిలో భారత్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజూ సగటున 420 మంది మరణించారు. ఇది ఆత్మహత్యల సంఖ్య (400), హత్యకు గురైన వారి సంఖ్య (84) కంటే ఎక్కువే కావడం గమనార్హం.
short by / 07:13 pm on 04 Nov
For the best experience use inshorts app on your smartphone