For the best experience use Mini app app on your smartphone
భారత్‌లో రాబందుల సంఖ్యలో భారీ క్షీణత 2000- 2005 మధ్యకాలంలో 5 లక్షల మంది మనుషుల మరణాలకు దారితీసిందని ఓ అధ్యయనం తెలిపింది. ప్రకృతిలో పారిశుద్ధ్య సేవలందించే జీవులుగా రాబందులకు పేరుంది. చనిపోయిన జంతువులను తినడం ద్వారా వాటి శరీరాల్లోని బ్యాక్టీరియాలు, వ్యాధికారకాలు వ్యాపించకుండా రాబందులు కీలక పాత్ర పోషిస్తాయి. రాబందులు బాగా తగ్గిపోవడంతో వ్యాధుల వ్యాప్తి పెరిగి ఎక్కువ మంది మరణిస్తున్నారు.
short by Sri Krishna / 11:45 am on 27 Jul
For the best experience use inshorts app on your smartphone