For the best experience use Mini app app on your smartphone
భారతదేశంలో వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ1,25,400కు చేరుకుంది. ఇదే సమయంలో వెండి కిలోగ్రాముకు రూ.1,000 తగ్గి రూ.1,55,000కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం స్వల్పంగా తగ్గి ఔన్సుకు $4,064.35 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ఔన్సుకు 0.12% పెరిగి $50.09 వద్ద ట్రేడవుతోంది.
short by / 11:01 pm on 24 Nov
For the best experience use inshorts app on your smartphone