For the best experience use Mini app app on your smartphone
భారత్‌కు చెందిన ప్రసిద్ధ ఇంజినీర్లలో ఒకరైన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 15న జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఆయన వినూత్న డిజైన్లు & పరిష్కారాల ద్వారా దేశ మౌలిక సదుపాయాలను మార్చేందుకు కృషి చేశారు. 1955లో భారతరత్న అవార్డు పొందిన విశ్వేశ్వరయ్య ఉస్మాన్ సాగర్ & హిమాయత్ సాగర్ వంటి జలాశయాలను రూపొందించారు. పలు వరద నియంత్రణ పరిష్కారాలను ఆయన ప్రతిపాదించారు.
short by / 10:29 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone