For the best experience use Mini app app on your smartphone
పల్నాడు జిల్లా గణపవరం వద్ద గురువారం రాత్రి కంటెయినర్‌ను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు దుర్మరణం చెందారు. వీరంతా 20-22 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థులు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు విద్యార్థులు అయ్యప్ప దీక్షలో ఉండగా, మరొకరు గోవింద దీక్షలో ఉన్నారు. వీరంతా అయ్యప్ప భజనకు వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.
short by srikrishna / 10:14 am on 05 Dec
For the best experience use inshorts app on your smartphone