For the best experience use Mini app app on your smartphone
తాము దిల్లీలో చేసిన ధర్నాకి కాంగ్రెస్‌ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్న మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యలపై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. ‘’మణిపుర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా?. మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది,’’ అని ఆమె చెప్పారు.
short by Sri Krishna / 10:48 am on 27 Jul
For the best experience use inshorts app on your smartphone