For the best experience use Mini app app on your smartphone
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ముంబైలోని రాజ్ భవన్‌లో బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో సమావేశం అయ్యారు. భారత్‌-బ్రిటన్‌ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి విభిన్న అంశాల్లో పురోగతిని ఇరువురు నేతలు ఈ భేటీ సందర్భంగా సమీక్షిస్తారు. కాగా, జూలై 2024లో స్టార్మర్ బ్రిటన్‌ ప్రధాని అయిన తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ఇది ​​మూడో సమావేశం.
short by / 11:21 am on 09 Oct
For the best experience use inshorts app on your smartphone