For the best experience use Mini app app on your smartphone
మేడిగడ్డ నుంచి నీటి పంపింగ్ ఉండబోదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం నుంచి నీటి పంపింగ్‌ను ప్రారంభించాలన్న బీఆర్‌ఎస్‌ డిమాండ్‌కు జవాబుగా ప్రాజెక్ట్‌ స్థితిపై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రూ.38,500కోట్లుగా ఉన్న కాళేశ్వరం వ్యయం రూ.1.47లక్షల కోట్లకు పెరిగిందన్నారు. నాసిరకంగా నిర్మించడంతోనే మేడిగడ్డలోని 6 పిల్లర్లు కుంగాయని NDSA నివేదిక ఇచ్చిందని చెప్పారు.
short by Bikshapathi Macherla / 09:51 pm on 26 Jul
For the best experience use inshorts app on your smartphone