For the best experience use Mini app app on your smartphone
పంజాబ్‌లో 114 ఏళ్ల మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్‌ను ఢీకొట్టిన కారును అధికారులు గుర్తించారు. చంపినవారు వెళ్లిన ఫార్చ్యూనర్‌ కారును గుర్తించామని, నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఫౌజా సింగ్ తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
short by / 11:27 pm on 15 Jul
For the best experience use inshorts app on your smartphone