యూరప్ దేశమైన స్లొవేకియాలో దాదాపు 6వేల ముస్లిం జనాభా ఉంది. అయినా కూడా అక్కడ ఒక్క మసీదు కూడా లేదు. చాలా ఏళ్లుగా వారు పోరాడుతున్నా, మసీదు నిర్మాణానికి, ప్రత్యేక స్మశానానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు. ఏదైనా మతాన్ని అధికారికంగా గుర్తించి, వాటి నిర్మాణాలకు అనుమతించేందుకు, ఆ మతంలో కనీసం 50వేల జనాభా ఉండాలని ఆ దేశం చట్టం తీసుకొచ్చింది. ఇస్లాంను అణగదొక్కేందుకే ఈ చట్టాన్ని 2016లో ప్రవేశపెట్టారు.
short by
Sharath Behara /
05:05 pm on
22 Oct