మధ్యప్రదేశ్లోని గ్వాలియర్-ఝాన్సీ హైవేపై ఫార్చ్యూనర్ SUV వాహనం ఇసుకతో నిండిన ట్రాక్టర్ను ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. గ్వాలియర్ వైపు వెళ్తున్న కారు మాల్వా కళాశాల సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.
short by
/
11:13 am on
16 Nov