For the best experience use Mini app app on your smartphone
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో 30 ఏళ్ల పరమేశ్వర్ రామ్ హత్య కేసులో భార్య 25 ఏళ్ల మనీషా, అతడి తమ్ముడు 28 ఏళ్ల జ్ఞానేశ్వర్‌ను అరెస్టు చేశారు. నిందితుల మధ్య వివాహేతర బంధం ఉందని, దీనికి అభ్యంతరం చెప్పాడనే పరమేశ్వర్‌ను వారు చంపారని పోలీసులు తెలిపారు. వారు బాధితుడిని గొడ్డలితో నరికి చంపి, శవాన్ని సంచిలో కుక్కి చెరువులో పడేశారు. పరమేశ్వర్, మనీషాకు 2014లో పెళ్లయింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
short by srikrishna / 01:05 pm on 16 Nov
For the best experience use inshorts app on your smartphone