For the best experience use Mini app app on your smartphone
మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణపై బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా, మాజీ హోం మంత్రికి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష విధించిన తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. "ఖైదీలుగా తేలిన ఈ ఇద్దరిని వెంటనే అప్పగించాలని మేం భారత్‌ను కోరుతున్నాం" అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్‌పై ఉన్న బాధ్యత" అని వెల్లడించారు.
short by / 06:39 pm on 17 Nov
For the best experience use inshorts app on your smartphone