For the best experience use Mini app app on your smartphone
బంగారం, వెండి ధరలు శనివారం ఉదయం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,860 మేర పెరిగి, రూ.1,25,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,700 మేర ధర పెరిగి, రూ.1,15,350 గా ఉంది. వెండి కిలోపై రూ.3వేల మేర ధర పెరిగి, రూ.1,64,000 లుగా ఉంది. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు, తదితర అంశాలు ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని నిపుణులు వెల్లడించారు.
short by / 12:09 pm on 22 Nov
For the best experience use inshorts app on your smartphone