For the best experience use Mini app app on your smartphone
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నటి తమన్నా భాటియా తన కుటుంబంతో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. ఇది జీవితంలో ఒకేసారి లభించే అవకాశమని, అందరితో కలిసి ఇలా చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని తమన్నా అన్నారు. "మనమందరం అన్ని బాధల నుంచి విముక్తి పొంది, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. వాటి కోసమే మనం ఇక్కడికొచ్చాం," అని ఆమె పేర్కొన్నారు.
short by Srinu Muntha / 10:34 am on 23 Feb
For the best experience use inshorts app on your smartphone