For the best experience use Mini app app on your smartphone
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను పద్మనాభ సపాల్య అనే బీజేపీకి చెందిన గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడిపై కేసు నమోదైంది. రోడ్డు వివాదంలో ఒక మహిళను అసభ్యకరంగా తిడుతూ, రోడ్డుపై ఆమెకు ప్రైవేట్‌ పార్ట్స్‌ను చూపించాడు. ఈ ఘటనను ఆమె తన ఫోన్‌లో రికార్డు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసి బీజేపీ వెంటనే పద్మనాభను పార్టీ నుంచి బహిష్కరించింది.
short by Srinu / 12:59 pm on 12 May
For the best experience use inshorts app on your smartphone