For the best experience use Mini app app on your smartphone
12 మందిని బలిగొన్న ఇస్లామాబాద్ కారు బాంబు దాడి ఘటనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. "మనం యుద్ధ స్థితిలో ఉన్నాం" అని ఆయన అన్నారు. "ఇది ఒక యుద్ధం, దీనిలో పాక్ సైన్యం రోజువారీ త్యాగాలు చేస్తూ ప్రజలను సురక్షితంగా ఉంచుతోంది" అని వెల్లడించారు. అటువంటి వాతావరణంలో తాలిబన్లతో విజయవంతమైన చర్చలు జరగాలని ఆశించడం వ్యర్థమని పేర్కొన్నారు.
short by / 06:55 pm on 11 Nov
For the best experience use inshorts app on your smartphone