For the best experience use Mini app app on your smartphone
మంగళవారం దేశ రాజధాని దిల్లీలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.2,400 పెరిగి రూ.99,750 కు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. సోమవారం నాడు 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.97,350 వద్ద ముగియడం గమనార్హం. ఇదే సమయంలో వెండి ధర కూడా రూ.1,800 పెరిగి కిలోకు రూ.98,500కు చేరుకుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,460గా ఉంది.
short by / 10:19 pm on 06 May
For the best experience use inshorts app on your smartphone