ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మొత్తం రూ.9,74,556 కోట్ల అప్పులు, చెల్లింపుల భారం ఉందని ఇప్పటివరకు తేలింది. సీఎం చంద్రబాబు శుక్రవారం వెలువరించిన శ్వేతపత్రంలో ఈ లెక్కలను పేర్కొన్నారు. 2019 మార్చి 31 నాటికి రాష్ట్ర మొత్తం అప్పు రూ.3,75,295 కోట్లుగా ఉంది. ఇంకా పెండింగు బిల్లులు వెలికితీస్తున్నామని, వివరాలన్నీ తెలిస్తే రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
short by
Sri Krishna /
08:48 am on
27 Jul