For the best experience use Mini app app on your smartphone
రాజస్థాన్‌లో జైపూర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తూ కారు నీటితో నిండిన అండర్‌పాస్‌లో పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. మృతి చెందిన నలుగురి అంత్యక్రియలు బిల్వారా జిల్లాలో జరిగాయి. ఇందులో పాల్గొన్న తర్వాత స్థానిక ఖారీ నదిలో స్నానానికి దిగి, మరో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు.
short by Devender Dapa / 08:11 pm on 17 Sep
For the best experience use inshorts app on your smartphone