For the best experience use Mini app app on your smartphone
నీట్-యూజీ 2024 సవరించిన పరీక్ష ఫలితాల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు టాప్‌ ర్యాంకును దక్కించుకున్నారు. ఈ రివైజ్డ్‌ ఫలితాల తర్వాత టాప్ ర్యాంకర్ల సంఖ్య 61 నుంచి 17కి పడిపోయింది. జూన్ 4న విడుదలైన నీట్‌ ఫలితాల్లో 67 మంది అభ్యర్థులు 720 మార్కులు సాధించారు. అయితే సమయం కోల్పోయిన కారణంగా మొదట్లో ఇచ్చిన గ్రేస్ మార్కులను ఎన్టీఏ తొలగించాక టాపర్ల సంఖ్య 61కి తగ్గింది.
short by Srinu / 10:59 pm on 26 Jul
For the best experience use inshorts app on your smartphone