For the best experience use Mini app app on your smartphone
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవలి "ఓట్ల చోరీ" ఆరోపణలపై బహిరంగ విమర్శలు చేయడంతో కర్ణాటక సహకార మంత్రి కేఎస్‌ రాజన్న పదవికి రాజీనామా చేశారు. రాజన్న వ్యాఖ్యలతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ హైకమాండ్, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం సిద్ధరామయ్యను ఆదేశించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మొదట ఈ ప్రచారాన్ని ఖండించిన రాజన్న, సీఎంతో సమావేశం అనంతరం రాజీనామా చేశారు.
short by / 10:43 pm on 11 Aug
For the best experience use inshorts app on your smartphone