For the best experience use Mini app app on your smartphone
రఘురామ కృష్ణరాజును సీఐడీ కస్టడీలో హింసించిన కేసులో డిసెంబరు 4న జరిగే విచారణకు రావాలని సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌కు పోలీసులు నోటీసు జారీ చేశారు. ఈ కేసులో ఏ1గా సునీల్‌ను విజయనగరం SP దామోదర్‌ విచారించనున్నారు. 2021 మే 14న రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని అప్పటి ఎంపీ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.
short by Devender Dapa / 10:44 pm on 26 Nov
For the best experience use inshorts app on your smartphone