For the best experience use Mini app app on your smartphone
2001లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి మాస్కో వెళ్లిన భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రతినిధి బృందంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. అప్పుడు మోదీ.. గుజరాత్ సీఎంగా ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం సాయంత్రం భారత్‌కు వచ్చిన పుతిన్‌కు మోదీ స్వాగతం పలకారు. ఈ నేపథ్యంలో 2001లో వారిద్దరూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి.
short by / 12:26 am on 05 Dec
For the best experience use inshorts app on your smartphone