మాజీ డిప్యూటీ సీఎం కుమారుడు, పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయనకు చరాస్తులు రూ.3.23కోట్లు, కృష్ణగిరి, కంబాలపాడు గ్రామాల్లో 12.33 ఎకరాల పొలం, రూ.1.19 కోట్ల అప్పు ఉండగా, సొంత ఇల్లు లేనట్లు చూపారు. కాగా, ఆయన భార్య పేరిట చరాస్తులు రూ.1.32 కోట్లు, స్థిరాస్తి రూ.5.54కోట్లు, 46.58 తులాల బంగారు, 16.50 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.
short by
M Srinu /
12:02 pm on
25 Apr