For the best experience use Mini app app on your smartphone
సౌత్ కోల్‌కతా లా కాలేజీలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును విచారించేందుకు బీజేపీ ఏర్పాటుచేసిన నలుగురు సభ్యుల నిజ నిర్ధారణ కమిటీ సోమవారం ఆ నగరంలో పర్యటించింది. "మేం పోలీస్ కమిషనర్‌ను కలిశాం, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, అరెస్టులపై ఆయన మాకు చెప్పారు" అని కమిటీలో భాగమైన బీజేపీ నేత డాక్టర్‌ సత్పాల్‌ సింగ్‌ తెలిపారు. నిందితులకు త్వరలో శిక్ష పడుతుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
short by / 11:10 pm on 30 Jun
For the best experience use inshorts app on your smartphone