ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఒక కుర్చీపై కూర్చుని, మరో కుర్చీపై తన పాదాలను ఉంచగా, ఓ వ్యక్తి అంబేడ్కర్ ఫొటోను బహుకరిస్తున్న వీడియో ఆన్లైన్లో బయటికి వచ్చింది. అయితే అందులో లాలూ కాళ్లకు సమీపంలో ఫొటో ఉండటంతో వివాదం చెలరేగింది. "లాలూ పుట్టినరోజున బాబా సాహెబ్ ఫొటోను ఆయన పాదాల వద్ద ఉంచారు" అని బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
short by
/
05:22 pm on
15 Jun