ఏపీలో పదోతరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పిదాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ, సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ''ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలి. ఫలితాలు వచ్చే వరకూ టెన్త్ మార్కుల ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లు ఆపాలి,’’ అని కోరారు. మంత్రి లోకేశ్పై చర్యలు తీసుకోవాలన్నారు.
short by
srikrishna /
06:37 pm on
31 May