వెనిజువెలా సమీపంలో 3 ఏజిస్ యుద్ధ నౌకలు, 4 వేలమంది సైనికులను మోహరించింది. అధ్యక్షుడు నికోలస్ మదురోపై 50 మిలియన్ డాలర్ల(రూ.439 కోట్లు) రివార్డు ప్రకటించిన తర్వాత ఈ చర్యలు చేపట్టింది. కార్టెల్ డి లాస్ సోల్స్కు నాయకత్వం వహించడం, ఫెంటానిల్-లేస్డ్ డ్రగ్స్ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మదురో, ఈ చర్యను చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నమని ఖండించారు.
short by
/
07:11 pm on
01 Sep