For the best experience use Mini app app on your smartphone
భారత్‌-ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించేందుకు విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్ దోహా వేదికగా ఖతార్ నాయకులు షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థాని, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానిలతో భేటీ అయ్యారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ఇరు దేశాల మధ్య ప్రజల మధ్య సంబంధాలతో పాటు మిడిల్‌ ఈస్ట్, ప్రపంచ పరిణామాలపై ఈ సమావేశం వేదికగా చర్చించారు. లోతైన సహకారానికి నిబద్ధతతో ఉన్నట్లు ఇరు పక్షాలు వెల్లడించాయి.
short by / 10:48 pm on 16 Nov
For the best experience use inshorts app on your smartphone