పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళను, ఆమె ప్రియుడు స్వామిని స్థానికులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని బోర్వెల్కి కట్టేసి దేహశుద్ది చేశారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న ఆ మహిళకు భూపాలపల్లి జిల్లాకు చెందిన స్వామితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ మహిళ భర్త హైదరాబాద్కి వెళ్లడంతో ఆమె తన ప్రియుడ్ని ఇంటికే పిలిపించుకుంటోందని స్థానికులు తెలిపారు.
short by
srikrishna /
05:03 pm on
31 May