మహిళలను లైంగికంగా వేధిస్తున్న యూట్యూబర్ హేమాద్రిని తిరుచానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘’హేమాద్రి సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు, వివాహితలు, ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకుని, వారితో సన్నిహితంగా ఉంటూ వారి ఫొటోలు సేకరించేవాడు. తర్వాత ఆ ఫొటోలతో వారిని బ్లాక్మెయిల్ చేశాడు,’’ అని పోలీసులు చెప్పారు. హేమాద్రి అరెస్ట్ విషయం తెలిసి తిరుపతి జిల్లాలోని బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.
short by
Srinu /
03:59 pm on
31 May