For the best experience use Mini app app on your smartphone
మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూర్‌లో 29 ఏళ్ల రమేశ్‌, అతడి భార్య 21 ఏళ్ల నిర్మల అలియాస్‌ శ్రీలక్ష్మి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. రమేశ్‌ ఉరికి వేలాడుతూ కనిపించగా, పక్కనే శ్రీలక్ష్మి మృతదేహం పడి ఉంది. గర్భిణి అయిన ఆ యువతి గొంతుపై గాయాలున్నాయి. ఇరువురి మధ్య ఘర్షణ కావడంతో ఆమెను భర్తే గొంతు నులిమి చంపేసి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరికి ఈ ఏడాది జూన్‌లో వివాహమైంది.
short by srikrishna / 11:50 am on 09 Oct
For the best experience use inshorts app on your smartphone