పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలో తన వదిన తల నరికి, ఆపై ఆమె తల, అతను వాడిన ఆయుధాన్ని తీసుకుని రోడ్లపై తిరుగుతున్న బీమా మండల్ అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దారిలో కొన్నిసెకన్ల పాటు ఓ ఆలయం వద్ద ఆగినట్లు స్థానికులు చెప్పారు. సదరు వ్యక్తి హత్యకు ముందురోజు రాత్రి బాధితురాలితో గొడవకు దిగిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
short by
Srinu /
07:30 pm on
31 May